Saturday, 13 February 2016

కా.ఎస్.కె.వ్యాస్ ప్రథమ వర్థంతి


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల అగ్ర నాయకులు కా. ఎస్. కె.వ్యాస్ ప్రథమ వర్థంతి సభ 13.2.2016 న హైదరాబాద్ లో ఏఐబిడిపిఏ హైదరాబాద్ జిల్లా శాఖ అధ్వర్యంలో జరిగింది. కా.ఎస్.కె.వ్యాస్ కు సభ శ్రద్ధాంజలి సమర్పించింది. ఏఐబిడిపిఏ జాతీయ ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు, సర్కిల్ కార్యదర్శి కా.రామచంద్రుడు, జిల్లా కార్యదర్శి కా. టి.శేషయ్య ప్రసంగీంచారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల ఉద్యమానికి కా. ఎస్.కె.వ్యాస్ చేసిన సేవలను వివరించారు. తిరుపతిలో జరిగిన ఏఐబిడిపిఏ అఖిల భారత మహాసభ తీర్మానాలను వివరించారు.

No comments:

Post a Comment