Saturday, 30 January 2016

డి ఓ టి సెక్రెటరీ గా శ్రీ జె.ఎస్.దీపక్ నియామకం

డి ఓ టి సెక్రెటరిగా వున్న శ్రీ రాకేశ్ గార్గ్ ను ప్రభుత్వము మైనారిటీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమించింది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ శాఖ కార్యదర్శిగా వున్న శ్రీ జె.ఎస్.దీపక్ ను డి ఓ టి సెక్రెటరిగా నియమించింది. శ్రీ దీపక్ గతం లో డి ఓ టి లో జాయింట్ సెక్రెటరిగా పని చేశారు. 

No comments:

Post a Comment