ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్ -డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ (ఏ ఐ బి డి పి ఏ) అఖిలా భారత మహాసభలు 2,3 ఫిబ్రవై 2016 న తిరుపతి లో జరుగుతున్నాయి. ఈ సందర్భముగా రేపు(1.2.2016) తిరుపతి లో ఏ ఐ బి డి పి ఏ జాతీయ కార్య వర్గ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ తిరుపతికి చేరుకున్నారు.
No comments:
Post a Comment