Tuesday, 29 July 2014

కోయంబత్తూరు లో ఏఐబిడిపిఏ కేంద్ర కార్యవర్గ సమావేశం

ఆల్ ఇండియా బిఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్స్హనర్స్ అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ సమావేశం కోయంబత్తూరు లో ఈ రోజు (29.7.2014) ప్రారంభమయింది. ఏఐ బి డి పి ఏ అధ్యక్షులు కా. ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహించారు. 

నివేదిక సమర్పిస్తున్న ప్రధాన కార్యదర్శి కా.కె.జి.జయరాజ్, వేదికపై కా.నంబూదిరి, కా. ఎ.కె.భట్టచార్జీ

No comments:

Post a Comment