Tuesday, 14 June 2016

జోహార్ కా.ఎం.పి.కున్హనందన్

ఏఐబిడిపిఏ మాజీ ట్రెజరర్ కా. ఎం.పి.కున్హనందన్ కొజికోడ్ లో ఈ రోజు (14.6.2016) మరణించారు తెలియజేయుటకు చింతిస్తున్నన్నాము. తిరుపతి లో 2,3 ఫిబ్రవరి 2016 న జరిగిన ఏఐబిడిపిఏ మహాసభలోనే అనారోగ్యం వలన తాను ఆల్ ఇండియా ట్రెజరర్ గా కొనసాగలేనని కా. కున్హనందన్ అన్నారు. ఏఐబిడిపిఏ కి, టెలికం కార్మికోద్యమానికి కా. కున్హనందన్ విశిష్టమయిన సేవలందించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. కా. కున్హనందన్ కు అరుణాంజలి సమర్పిస్తున్నాము. జోహార్ కా. కున్హనందన్! 

No comments:

Post a Comment