Wednesday, 8 June 2016

సెక్రెటరీ డి ఓ టి ఢిల్లీలో లేనందున ఆగిన 78.2 శాతం డి ఏ ఫైలు

10.6.2013 కి ముందు రిటైరయిన వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ చెల్లింపుకు సంబంధించి కేబినెట్ సెక్రెటేరియట్ సూచన ప్రకారం మార్పు చేయబడిన ఫైలు డిఓటి సెక్రెటరీ టేబుల్ పైవున్నట్లు తెలుస్తున్నది. ఈ రోజు (8.6.2016) ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి డిఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ తోమాట్లాడేందుకు ప్రయత్నించగా వారు ఢిల్లీలో లేరని, 13.6.2016 న వస్తారని, వచ్చిన తరువాత ఫైలు పై సంతకం చేస్తారని, వారి పి ఏ తెలియజేశారు. డిఓటి సెక్రెటరీ సంతకం తరువాత ఫైలు కేబినెట్ ఆమోదానికి పంపిస్తారు. 

No comments:

Post a Comment