ఏ ఐ బి డి పి ఏ హైదారాబాద్ జిల్లా మహాసభ 19.10.2014న హైదారాబాద్ లో జరిగింది. 250 మంది హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు, బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు సర్కిల్ కార్యదర్శి కా. జె.సంపత్ రావు, ఏ ఐ బి డి పి ఏ సర్కిల్ కార్యదర్శి కా.రామచంద్రుడు, సి ఐ టి యు తెలంగాణా రాష్ట్ర నాయకులు కా. జె.వెంకటేశ్ హాజరయ్యారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా కా. సి.కృష్ణ ప్రసాద్ (రిటైర్డ్ ఎస్ డి ఇ), అధ్యక్షులుగా కా. ఏ. బాల్ రెడ్డి (రిటైర్డ్ ఎస్ ఎస్ ఎస్), జిల్లా కార్యదర్శిగా కా. టి.శేషయ్య (రిటైర్డ్ ఎస్ ఎస్ ఎస్), జిల్లా కోశాధికారిగా కా. ఇ.యాదయ్య (రిటైర్డ్ టి ఎం), జిల్లా సహాయ కోశాధికారిగా కా. ఎం.ఏ.అజీజ్ లతో జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవముగా జరిగినది.
జిల్లా మహాసభ దృశ్యాలు కొన్ని:
కా.పి.అశోకబాబు, కా. జె..సంపత్ రావు
కా.జె.వెంకటేశ్
జిల్లా మహాసభ దృశ్యాలు కొన్ని:
కా.పి.అశోకబాబు, కా. జె..సంపత్ రావు
కా.జె.వెంకటేశ్


No comments:
Post a Comment