Friday, 24 October 2014

ఏ ఐ బి డి పి ఏ చిత్తూరు జిల్లా మహాసభ

ఏ ఐ బి డి పి ఏ  చిత్తూరు జిల్లా మహాసభ 12.10.2014న తిరుపతి లో జరిగినది. మొత్తం 120 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సర్కిల్  కార్యదర్శి  కా.రామచంద్రుడు, సర్కిల్ సహాయ కార్యదర్శి కా.కె.ఎస్.సి.బోస్ పాల్గొన్నారు. కా. వై.ఎన్.మూర్తి (రిటైర్డ్ ఏ జి ఏం) జిల్లా అధ్యక్షులుగా, కా. ఎం. రాజా రెడ్డి (రిటైర్డ్  సి ఎస్ ఎస్) జిల్లా కార్యదర్శిగా, కా. సి.మునిరత్నం (రిటైర్డ్ ఎస్ టి ఎస్) జిల్లా కోశాధికారిగా జిల్లా కార్యవర్గం ఏకగ్రీవముగా ఎన్నికయింది. 

No comments:

Post a Comment