బిఎస్ ఎన్ ఎల్ ఇ యు ప్యాట్రన్ మరియు ఏఐబిడిపిఏ బి డి పి ఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి ఈ రోజు ( 12.4.2016) డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్. దీపక్ ను కలిసి పెన్షనర్సు కు 78.2% డి ఏ మెర్జర్ పై చర్చించారు. ఫైలును ఆమోదించి పంపించానని డి ఓ టి సెక్రెటరీ అన్నారు. ఏప్రిల్ ఆఖరులోగా నిర్ణయం వస్తుందని డి ఓ టి సెక్రెటరీ అన్నారు
No comments:
Post a Comment